మంగళగిరిలో లోకేష్ నామినేషన్ నేడు..

ABN, Publish Date - Apr 18 , 2024 | 11:06 AM

అమరావతి: ఏపీ లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో టీడీపీ తరఫున అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ అధినేత నారా లోకేష్ మంగళగిరిలో గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

అమరావతి: ఏపీ (AP)లో ఎన్నికల నోటిఫికేషన్ (Election Notification) విడుదల కావడంతో టీడీపీ తరఫున అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ అధినేత నారా లోకేష్ (Nara Lokesh) మంగళగిరిలో గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నేతలు చేతుల మీదుగా రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మంగళగిరిలో సర్వమత ప్రార్థనల అనంతరం 10వేల మందితో భారీ బైక్ ర్యాలీ చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం మంగళగిరి మునిసిపల్ కార్యాలయంలో లోకేష్ తరఫున నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి.

బోండా ఉమ వైపు గులకరాయి గురి..

భద్రాచలంలో శ్రీ రామ మహా పట్టాభిషేక మహోత్సవం.

భద్రాద్రిలో వైభవంగా సీతారాముల కల్యాణం.. (ఫోటో గ్యాలరీ)

Updated at - Apr 18 , 2024 | 11:11 AM