కూటమి వైపు చూస్తున్న వైసీపీ కార్పొరేటర్లు

ABN, Publish Date - Jun 10 , 2024 | 08:24 AM

అమరావతి: విశాఖ మేయర్ పీఠానికి ఎసరుపెట్టే అవకాశముంది. కూటమి అధికారంలోకి రావడంతో పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలోకి దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

అమరావతి: విశాఖ మేయర్ పీఠానికి ఎసరుపెట్టే అవకాశముంది. కూటమి అధికారంలోకి రావడంతో పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలోకి దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ కొత్త చిక్కుంది. నాలుగేళ్ల పదవి కాలం పూర్తయ్యేవరకు మేయర్‌పై అవిశ్వాసం పెట్టకుండా ఫ్యాన్ పార్టీ ప్రభుత్వం మున్సిపల్ చట్టాన్ని సవరించింది. దీంతో నో కాన్ఫిడెన్స్ మోషన్ కాలవ్యవధిని కుదిస్తూ ఈ యాక్టుకు అమెండ్‌మెంట్ చేసేలా కొత్త సర్కార్‌పై ఒత్తిడి తేవాలని కూటమి నేతలు నిర్ణయించారు. దీంతో ఫ్యాన్ పార్టీ రాజీ ఫార్ములాతో కాళ్లబేరానికి వచ్చిందనే టాక్ నడుస్తోంది. ఇంతకీ వైసీపీ నేతల ప్రతిపాదనలేంటి? కూటమి నేతలు ఏమన్నారు?


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ జిల్లాలో వైసీపీ ఓటమికి కారణాలు ఇవే..

శాసనసభా పక్ష నేతగా చంద్రబాబు

బరిలోకి బాబు!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 10 , 2024 | 08:24 AM