Share News

IAS: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

ABN , Publish Date - Feb 01 , 2025 | 12:39 PM

తిరువళ్లూర్‌, తిరువణ్ణామలై, కృష్ణగిరి, విల్లుపురం సహా 9 జిల్లాల కలెక్టర్లు(Collectors), ఉన్నతాధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ప్రకటనలో వివరాలిలా ఉన్నాయి.

IAS: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

చెన్నై: తిరువళ్లూర్‌, తిరువణ్ణామలై, కృష్ణగిరి, విల్లుపురం సహా 9 జిల్లాల కలెక్టర్లు(Collectors), ఉన్నతాధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ప్రకటనలో వివరాలిలా ఉన్నాయి.

- తిరునల్వేలి జిల్లా కలెక్టర్‌ కార్తికేయన్‌ను బదిలీ చేసి ఆయన స్థానంలో ఆర్‌. సుకుమార్‌ను నియమించారు.

- ధర్మపురి జిల్లా కలెక్టర్‌గా సతీష్‌

- దిండుగల్‌ కలెక్టర్‌గా శరవణన్‌

- కృష్ణగిరి కలెక్టర్‌గా దినేష్‏కుమార్‌

- విల్లుపురం కలెక్టర్‌గా షేక్‌ అబ్దుల్‌ రెహమాన్‌

ఈ వార్తను కూడా చదవండి: Metro Rail Tracks: ప్రపంచంలోనే తొలిసారి ఒకే స్తంభంపై ఐదు మెట్రోరైలు పట్టాలు


nani2.2.jpg

-తిరుపత్తూర్‌ జిల్లా కలెక్టర్‌గా మోహన్‌చంద్రన్‌

- దిండుగల్‌ కలెక్టర్‌ పూంగొడిని వాణిజ్యపన్నుల శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌గా బదిలీ చేయగా, ధర్మపురి జిల్లా కలెక్టర్‌ శాంతిని సెరికల్చర్‌ డైరెక్టర్‌గా, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌గా ఇన్నోసెంట్‌ దివ్య, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌గా కన్నన్‌, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ జాయింట్‌ కమిషనర్‌గా లలిత్‌ ఆదిత్య నీలంను నియమించారు.


ఈవార్తను కూడా చదవండి: Budget 2025: బడ్జెట్ 2025.. వచ్చే వారం ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు..

ఈవార్తను కూడా చదవండి: Financial Survey: పన్ను వసూళ్లలో తెలంగాణ నం.1

ఈవార్తను కూడా చదవండి: ప్రయాగ్‌రాజ్‌లో నలుగురు మహిళల అదృశ్యం!

ఈవార్తను కూడా చదవండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా నరేందర్‌రెడ్డి

ఈవార్తను కూడా చదవండి: ఏకంగా సచివాలయంలో నకిలీ ఉద్యోగులు హల్‌చల్

Read Latest Telangana News and National News

Updated Date - Feb 01 , 2025 | 12:39 PM