Home » pregnant woman
ఈ రోజు సంపూర్ణ చంద్ర గ్రహణం ఉంది. చంద్ర గ్రహణం సందర్భంగా గర్భిణులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. జాగ్రత్తం పాటించటం వల్ల కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడని అంటున్నారు.
ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జననీ మిత్ర యాప్ను రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వీరపాండియన్
ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయిన క్షణం నుంచి ఏది తినాలి.. ఏం తాగాలి.. అనే విషయంలో రకరకాల సందేహాలు తలెత్తుతాయి మహిళల్లో. సాధారణంగా తృణధాన్యాలు అంటే మిల్లెట్లతో చేసిన పదార్థాలు తింటే ఆరోగ్యానికి మేలు కలుగుతుందని సూచిస్తుంటారు పోషకాహార నిపుణులు. మరి, ప్రెగ్నెసీ సమయంలో మిల్లెట్లు తినటం మంచిదేనా? తింటే ఏమవుతుంది? ఈ విషయమై నిపుణులు ఏమని సలహా ఇస్తున్నారు?
సోమవారం గ్రూప్-2 పరీక్షలకు ఓ గర్భిణి మహిళ హాజరయ్యారు. పరీక్ష రాస్తున్న సమయంలో ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. పురిటి నొప్పులు వస్తున్నా..ఆ నొప్పులను భరిస్తూ పరీక్ష రాసేందుకే ఆ మహిళ నిర్ణయించుకుంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు...మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే..
నవ మాసాలు మోసి కన్న బిడ్డను ఒడిలోకి తీసుకోక ముందే ఆ తల్లి మృత్యు ఒడికి చేరింది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్ మేరఠ్లోని క్యాపిటల్ ఆస్పత్రిలో శుక్రవారం జరిగింది.
అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవడానికి సురక్షితమైన పద్ధతులున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నిపుణులైన వైద్యులూ అందుబాటులో ఉన్నారు! గ్రామాల్లో సబ్ సెంటర్ల స్థాయిలో కూడా ఎంబీబీఎస్, బీఎంఎస్ వైద్యులను ప్రభుత్వం నియమించింది.
ఆస్పత్రిలో బెడ్ లేక ఓ బాలింత ఆవరణలోని చెట్టు కింద గడపాల్సి వచ్చింది. ఇంక్యుబేటర్లో ఉన్న బిడ్డను చూసుకుంటూ వార్డు ఎదుట నేలపై కూర్చొని పడిగాపులు కాయాల్సి వచ్చింది.
నిండు గర్భిణి పట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్, నర్సులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆమె కూర్చున్న కుర్చీలోనే ప్రసవించింది. ఈ దారుణం నల్లగొండ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చోటు చేసుకుంది.
తీవ్రమైన నొప్పులు, రక్తస్రావంతో నరక యాతన అనుభవిస్తున్న ఓ గర్భిణి బురదమయమైన రోడ్డుపై ఎడ్లబండిలో 2.5 కి.మీ ప్రయాణించడంతో ఆస్పత్రికి చేరుకునేలోపే గర్భస్థ శిశువు చనిపోయింది.
ప్రసవం కోసం ఆస్పత్రికి వెళ్తున్న ఆ గర్భిణికి ఆర్టీసీ బస్సే ఆస్పత్రి అయింది.. కండక్టర్ చొరవతో నర్సు డాక్టరయింది. వెరసి. పండంటి ఆడబిడ్డకు ఆమె జన్మనిచ్చింది.