Home » TOP NEWS
భార్య రీల్స్ పిచ్చి ఓ భర్త కొంపముంచింది. ఉన్నతాధికారుల చేత చీవాట్లు తినడమే కాక.. పాపం సస్పెన్షన్ వేటు ఎదుర్కొవాల్సి వచ్చింది. దీంతో పాటు సోషల్ మీడియాలో ట్రోలింగ్ మరో బాధ. మరి ఇంతకు ఏం జరిగిందంటే..
పెళ్లై పాతికేళ్లు.. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని పార్టీ ఏర్పాటు చేశారు కుటుంబ సభ్యులు. ఈ వేడుకలో భార్యతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి ఉన్నట్లుండి కుప్పకూలాడు. అప్పటి వరకు సంతోషంగా ఉన్న వ్యక్తి సడెన్గా కుప్పకూలడంతో ప్రతి ఒక్కరు భయపడ్డారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అంతా అయిపోయింది. అతడు చనిపోయాడు. పాపం.. పెళ్లి రోజు నాడే.. పైలోకాలకు వెళ్లాడు.
భారతదేశ చరిత్ర, పురాణాలలో సరస్వతి నదికి ఎంతో ప్రాధాన్యత ఉంది. త్రివేణి సంగమంలో సరస్వతి నది కూడా ఓ భాగం. పురాణాలు, చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగిన సరస్వతి నది ప్రస్తుతం కనిపించదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఇక త్వరలోనే ఈ నది పుష్కరాలు రాబోతున్నాయి. మరి సరస్వతి నది చరిత్ర గురించి తెలుసుకుందాం.
దూర ప్రయాణాలు అనగానే చాలా మందికి గుర్తుకు వచ్చే ప్రయాణ సాధనం.. రైలు. ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా రైలు ఎక్కుతారు. అయితే రైల్వే శాఖ గురించి, వాటి పనితీరు గురించి మనలో చాలా మందికి తెలియదు. మరీ ముఖ్యంగా రైలు ఇంజిన్ల గురించి తెలియదు. ఇందుకు సంబంధించిన సమాచారం మీకోసం..
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ నిన్న భారత మార్కెట్లు తమ దమ్ము చూపించాయి. మొత్తం ప్రపంచ మార్కెట్లన్నీ కుదేలవుతుంటే మన మార్కెట్లు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఇక ఇవాళ(శుక్రవారం) మిశ్రమంగా మార్కెట్లు ఓపెన్ అయ్యాయి.
అమెరికా అధ్యక్షుడు తెచ్చిన సుంకాలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను అధికంగా అతలాకుతలం చేస్తుంటే, ట్రంప్ మాత్రం లైట్ తీసుకుంటున్నారు
కలలు కన్న ఉద్యోగం సాధించాడు.. జీవితంలో సెటిల్ అయ్యాడని భావించిన తల్లిదండ్రులు అతడికి వివాహం నిశ్చియించారు. పది రోజుల క్రితమే నిశ్చితార్థం జరిగింది.. మరి కొద్ది నెలల్లో పెళ్లి. అంతా సజావుగా సాగుతుందనుకున్న సమయంలో అనుకోని సంఘటన చోటు చేసుకుంది. ఫైటర్ జెట్ కుప్పకూలిన ప్రమాదంలో కన్నుమూశాడా యువకుడు. ఆ వివరాలు..
నిన్న అంతర్జాతీయ మార్కెట్లు ట్రంప్ టారిఫ్స్ పుణ్యమాని బెంబేలెత్తిపోతే, మన మార్కెట్లు మాత్రం నిలదొక్కుకోవడం యావత్ ప్రపంచం దృష్టీ ఇండియాపై పడేలా చేసింది.
పోలవరం ప్రాజెక్టు పనులలో రివర్స్ టెండరింగ్పై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్ణయాలు, అవన్నీ ఖజానాకు భారంగా మారాయని విమర్శలు రావడం. 2019 నాటికి 72% పనులు పూర్తయ్యాయి కానీ, జగన్మోహన్ రెడ్డి ఆమోదించిన పనులు పూర్తి కాకపోవడం, వ్యయం పెరగడం వంటి అనేక సమస్యలు తలెత్తాయి