Home » TOP NEWS
పర్యావరణపరంగా ఎదురయ్యే పరిణామాలను పరిగణనలోకి తీసుకోకుండా, కోస్తాతీర కమ్యూనిటీల తీవ్ర నిరసలను పట్టించుకోకుండా ఆఫ్షోర్ మైనింగ్ను టెంటర్లు పిలవడం సరికాదని రాహుల్ గాంధీ తన లేఖలో పేర్కొన్నారు.
బిలియనీర్ హర్ష్ గోయెంకా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అవును సోషల్ మీడియాలో ఆయన ఓ పోస్ట్ చేసి ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే అసలు ఏం జరిగింది. ఎందుకు భావోద్వేగానికి లోనయ్యారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
సమావేశంలోని ఒక పెద్ద సెక్షన్ను విడగొట్టేందుకు తీసుకువచ్చే ఏ చట్టానికైనా తమ పార్టీ వ్యతిరేకమని ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందాలని బీజేపీ కోరుకుంటోందని, కానీ దీని వల్ల జేడీ(యూ)కు అతిపెద్ద నష్టం జరుగనుందని జోస్యం చెప్పారు.
మయన్మార్, థాయిలాండ్లో భూకంపం నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అందరి భద్రత, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాం. భారతదేశం అన్ని రకాల సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది.
దేశంలో ఏప్రిల్ 1, 2025 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కానుంది. ఈ క్రమంలో ప్రతి వ్యక్తి, ఉద్యోగి, వ్యాపారులు కూడా వచ్చే కొత్త పన్ను రేట్ల మార్పుల గురించి తెలుసుకోవాలి. వీటి గురించి తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఆర్థిక నిబంధనల విషయంలో ఇబ్బంది లేకుండా ఉంటారు.
శనివారం మధ్యాహ్నం 2.50 గంటలకు మరోసారి మయన్మార్ రాజధాని నైఫిడోలో భూప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైనట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తున్న నోటీసుల దెబ్బకి కొందరు సామాన్యులకి దిక్కులు తెలియడం లేదు. ఉబ్బితబ్బిబ్బై ఊరేగాలో.. వూరికే ఇంట్లో ఉండి రోధించాలో అర్థం కావడం లేదు.
మార్చి 31, 2025 గడువు కూడా దగ్గర పడుతోంది. మీరు ఈ ఆర్థిక సంవత్సరంలో పలు స్కీంలలో పెట్టుబడులు చేయడం ద్వారా పన్ను మినహాయింపు పొందవచ్చు. దీంతోపాటు అనేక ఇతర అంశాలు కూడా ఉన్నాయ్. అవేంటో ఇక్కడ చూద్దాం.
షిండేపై వ్యాఖ్యలకు సంబంధించి కామ్రాపై ఖార్ పోలీసుస్టేషన్లో శనివారంనాడు 3 కేసులు నమోదయ్యాయి. జలగావ్ సిటీ మేయర్, నాసిక్కు చెందిన ఒక హోటల్ యజమాని, ఒక వ్యాపారి ఈ కేసులు పెట్టారు.
ప్రభుత్వ కోలువుల కోసం సన్నద్ధం అవుతున్న అభ్యర్థులకు శుభవార్త వచ్చేసింది. ఇటీవల ఏకంగా 9 వేలకుపైగా ఉద్యోగాలకు రైల్వే నుంచి నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఈ పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి, వేతనం ఎలా ఉందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.