Share News

TDP News: మరో స్థానానికి అభ్యర్థిని ఖరారు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు

ABN , Publish Date - Feb 20 , 2024 | 04:47 PM

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (AP Assembly election) వెలువడేలోగా అభ్యర్థులను ఖరారు చేయడయే లక్ష్యంగా అడుగులు వేస్తున్న టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మరో సీటు విషయంలో క్లారిటీ ఇచ్చారు. నూజివీడు టీడీపీ ఇన్‌ఛార్జీగా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధిని (MLA Partha Sarathi) నియమించారు.

TDP News: మరో స్థానానికి అభ్యర్థిని ఖరారు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు

అమరావతి: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (AP Assembly election) వెలువడేలోగా అభ్యర్థులను ఖరారు చేయడయే లక్ష్యంగా అడుగులు వేస్తున్న టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మరో సీటు విషయంలో క్లారిటీ ఇచ్చారు. నూజివీడు టీడీపీ ఇన్‌ఛార్జీగా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధిని (MLA Partha Sarathi) నియమించారు. కాగా ఎమ్మెల్యే పార్థసారథి ఇటీవలే వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన టీడీపీలో చేరనున్నారు. దీంతో నూజివీడ్ టీడీపీ ఇన్‌ఛార్జీగా నియమిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

Untitled-8.jpg

ఇవి కూడా చదవండి..

Alla Ramakrishna Reddy: ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి బిగ్ ట్విస్ట్.. వైఎస్ షర్మిలకు చెప్పకుండానే..

Lokesh: ఏ కొండో నిర్ణయించు... చంద్రబాబు, జగన్ పోటీ పడితే ఎవరొస్తారో తేల్చుదాం రా!

Updated Date - Feb 20 , 2024 | 04:53 PM