Vijayawada: 72 అడుగుల డూండీ గణేష్ నిమర్జనం

ABN, Publish Date - Sep 29 , 2024 | 08:00 AM

విజయవాడ: నగరంలోని లేబరు కాలనీ మైదానంలో డూండీ గణేష్‌ సేవా సమితి ఆధ్వర్యంలోని 72 అడుగుల భారీ మట్టి గణపతిని ప్రతిష్ఠించారు. శనివారం నిమజ్జనం చేశారు. ఈ భారీ గణనాథునికి నివేదించిన లడ్డూ రికార్డు స్థాయిలో రూ.16 లక్షలు పలికింది. కామకోటినగర్‌కు చెందిన నక్కా బాలాజీ అనే వ్యక్తి వేలంలో ఈ లడ్డూను దక్కించుకున్నారు.

Updated at - Sep 29 , 2024 | 08:00 AM