హాట్ టాపిక్‌గా ఆదిమూలపు వ్యవహారం..

ABN, Publish Date - Jun 14 , 2024 | 08:32 AM

ప్రకాశం జిల్లా: ఫ్యాన్ పార్టీలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల ఫలితాలు షాక్ ఇవ్వడంతో కొండపి నియోజకవర్గాన్ని ఖాళీ చేశారు. గుట్టుచప్పుడు కాకుండా కార్యాలయాలు క్లోజ్ చేసి వెళ్లిపోవడం తీవ్ర చర్చగా మారింది.

ప్రకాశం జిల్లా: ఫ్యాన్ పార్టీలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల ఫలితాలు షాక్ ఇవ్వడంతో కొండపి నియోజకవర్గాన్ని ఖాళీ చేశారు. గుట్టుచప్పుడు కాకుండా కార్యాలయాలు క్లోజ్ చేసి వెళ్లిపోవడం తీవ్ర చర్చగా మారింది. ఎర్రగొండపాలెం నుంచి బడిలీపై కొండపి వచ్చిన ఈ నేత ఘోరంగా పరాజయాన్ని మూటకట్టుకోవడంతో సర్దుకున్నారు. 2009లో ఎర్రగొండపాలెం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించారు. 2014లో సంతనూతలపాడు నుంచి నెగ్గారు. కానీ అక్కడ ఎదురుగాలి వీయడంతో 2019లో ఎర్రగొండపాలెం మారి విజయం సాధించారు. వైసీపీ సర్కార్‌లో ఐదేళ్లుగా పనిచేసిన ఆదిమూలపు సురేష్‌కు ఈ స్థానంలో వ్యతిరేకత పెరిగింది. దీంతో ఈసారి కొండపికి బదిలీ అయ్యారు. కానీ ప్రజలు షాక్ ఇవ్వడంతో ఖంగుతిన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగనన్న విద్యా కానుకపై చంద్రబాబు ఏమన్నారంటే..

టివి కేబుల్ ప్రాణాలను కాపాడింది: తెలుగు ప్రవాసీ

భ్రష్టు పట్టించారు!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jun 14 , 2024 | 08:32 AM