Share News

Sushant Singh Rajput: సుశాంత్‌ ఆత్మహత్య కేసు మూసివేత?

ABN , Publish Date - Mar 23 , 2025 | 03:56 AM

శనివారం క్లోజర్‌ రిపోర్టును సమర్పించిందని వెల్లడించాయి. ఆయన ముంబయిలోని బాందాలో ఉన్న అపార్టుమెంటులో ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పలు రకాల అనుమానాలు రావడంతో నాలుగేళ్ల క్రితం సీబీఐ దర్యాప్తును చేపట్టింది.

Sushant Singh Rajput: సుశాంత్‌ ఆత్మహత్య కేసు మూసివేత?

ముంబై, మార్చి 22: ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌ కేసును సీబీఐ మూసివేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. శనివారం క్లోజర్‌ రిపోర్టును సమర్పించిందని వెల్లడించాయి. ఆయన ముంబయిలోని బాందాలో ఉన్న అపార్టుమెంటులో ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పలు రకాల అనుమానాలు రావడంతో నాలుగేళ్ల క్రితం సీబీఐ దర్యాప్తును చేపట్టింది. సుశాంత్‌ మరణానికి గర్ల్‌ ఫ్రెండ్‌, నటి రియా చక్రవర్తి కారణమంటూ ఆయన తండ్రి చేసిన ఆరోపణపై ఓ కేసు నమోదు చేసింది. అయితే, ఆత్మహత్య చేసుకునేలా సుశాంత్‌ను ఎవరైనా ప్రేరేపించారనేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని సీబీఐ గతంలోనే వెల్లడించింది.


ఇవి కూడా చదవండి:

Gmail: జీ మెయిల్ నుంచి కొత్త ఏఐ ఫీచర్..ఆ పనులు చేయడంలో కూడా హెల్పింగ్..


WhatsApp: దేశంలో కోటి వాట్సాప్ ఖాతాలు తొలగింపు..ఇలా చేస్తే మీ అకౌంట్ కూడా..

NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ


Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..


PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 23 , 2025 | 03:56 AM