TG News: సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైలు ఘటన.. ఆ యువతి పరిస్థితి ఎలా ఉందంటే...

ABN, Publish Date - Apr 03 , 2025 | 02:02 PM

సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైలులో జరిగిన అత్యాచార ఘటనలో బాధితురాలి పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

సికింద్రాబాద్: సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైలులో జరిగిన అత్యాచార ఘటనలో బాధితురాలి పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మార్చి 22వ తేదీన ఎంఎంటీఎస్ రైలులో బాధితురాలిపై దుండగుడు అత్యాచారం యత్నం చేయగా తప్పించుకునే క్రమంలో రైలు నుంచి దూకి తీవ్రంగా గాయపడింది. ఆమె ముఖానికి వైద్యులు ప్లాస్టిక్ సర్జరీ చేసి పదిరోజులపాటు చికిత్స అందించారు. అనంతరం బాధితురాలి స్వగ్రామం ఏపీలోని కడప జిల్లాకు రైల్వే పోలీసులు తరలించారు.


మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

ఈ వార్తలు కూడా చదవండి

Telangana Congress: మంత్రివర్గ విస్తరణలో మరో ట్విస్ట్.. సోనియాతో ఆ నేతల భేటీ

KTR: రేవంత్ ప్రభుత్వానిది రియల్‌ ఎస్టేట్‌ ఆలోచన

Gachibowli: కంచ గచ్చిబౌలి విధ్వంసంతో జీవ వైవిధ్యానికి దెబ్బ

BJP: ఉచిత బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే..

CM Revanth Reddy: సర్వాయి పాపన్నకు సీఎం రేవంత్‌ నివాళి

Read Latest Telangana News and Telugu News

Updated at - Apr 03 , 2025 | 02:03 PM