Home » Viral News
ప్రభుత్వ రంగంలోని టెలికాం సంస్థ BSNL ప్రైవేటు కంపెనీలైన జియో, ఎయిర్ టెల్ వంటి సంస్థలకు గట్టి పోటీ ఇస్తోంది. ఈ క్రమంలో వినియోగదారుల కోసం అతి తక్కువ ధరల్లో ప్లాన్లను ప్రవేశపెడుతూ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే ఇటివల ప్రవేశపెట్టిన రూ.108 ప్లాన్ గురించి తెలుసుకుందాం.
మాములుగా అయితే ఇన్ స్టాగ్రామ్లో హింసాత్మక కంటెంట్పై నిషేధం ఉంటుంది. కానీ తాజాగా అనేక మంది యూజర్లు ఇన్ స్టాగ్రామ్ ఫీడ్లో హింసాత్మక వీడియోలు, గ్రాఫిక్ వంటి వాటిని ఎదుర్కొన్నారు. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన యూజర్లు ఫిర్యాదులు చేశారు.
ర్ణాటక రాష్ట్రం బెంగళూరులో ఓ ప్రేమజంట రెచ్చిపోయింది. కళాశాల ఎగ్గొట్టి సర్జాపుర మెయిన్ రోడ్డుపై ప్రేమికులు విచ్చలవిడిగా ప్రవర్తించారు. యువకుడు ద్విచక్రవాహనం నడుపుతుండగా యువతి ముందువైపు నుంచి అతన్ని కౌగిలించుకుని కూర్చుంది.
ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ ఏనుగు పెద్ద మొద్దులను మోసుకుంటూ వెళ్లి ఒకచోట పడేస్తుంటుంది. ఆ ఏనుగు వెనుక ఉన్న విశాలమైన ప్రాంతంలో ఓ ఇల్లు కూడా ఉంటుంది. అయితే ఇదే చిత్రంలో ఓ గుర్రం కూడా దాక్కుని ఉంది. దాన్ని 20 సెకన్లలో కనుక్కునేందుకు ప్రయత్నించండి ..
ఇన్స్టాగ్రామ్ యూజర్లకు ప్రస్తుతం పెద్ద సమస్య వచ్చి పడింది. సాధారణంగా సెన్సిటివ్ కంటెంట్కు సంబంధించిన వీడియోలు కనిపించకుండా అర్గారిథమ్ నిలువరిస్తుంటుంది. అయితే ప్రస్తుతం అందరికీ ఇలాంటి వీడియోలు కనిపిస్తున్నాయంటూ ఫిర్యాదులు వస్తున్నాయి..
మహా శివరాత్రి పండుగ రోజు (ఫిబ్రవరి 26న) చివరి అమృత స్నానంతో మహా కుంభమేళా 2025 ముగియనుంది. ఈ నేపథ్యంలో చివరి రోజైన నేడు స్నానమాచరిస్తున్న భక్తులపై హెలికాప్టర్లతో 20 క్వింటాళ్ల గులాబీ పూల వర్షం కురిపించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
Maha Kumbh Mela 2025 : ఉత్తర్ప్రదేశ్లో జరుగుతున్న మహాకుంభమేళా ఈ రోజుతో ముగిసిపోతుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రారంభమైన రోజు నుంచే ఆశ్చర్యకరమైన వ్యక్తులు, వింతలు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా త్రివేణి సంగమంలో 37 ఏళ్ల తర్వాత కలుసుకున్న ఇద్దరు మిత్రుల కథ అందరి మనసులను కదిలిస్తోంది..
Kerala Horror Crime : తిరువనంతపురంలో ఓకే రాత్రిలో 5 హత్యల కేసు సంచలనం రేపుతోంది. నరరూపరాక్షసుడిలా మూడు కుటుంబాలను వెంటాడి వేటాడి నరికి చంపాడు ఓ వ్యక్తి. తర్వాతి రోజున ఏ మాత్రం జంకు గొంకు లేకుండా తాపీగా పోలీసులకు లొంగిపోయాడు. ఎందుకిలా చేశాడు. అసలా రాత్రి ఏం జరిగింది. ఈ హత్యల వెనక ఉన్న కారణమేంటి?
దొంగలందరూ ఒకేలా ఉండరు. కొందరు నిత్యం దొంగతనాలకు పాల్పడుతూనే సంపాదిస్తుంటారు. మరికొందరు అవసరం కోసం దొంగలా మారుతుంటారు. అలాంటి వారు తమ తప్పు తెలుసుకుని దానిని సరిదిద్దుకుంటారు. తాజాగా తమిళనాడులోని శివమొగ్గలో కూడా అలాంటి ఘటనే జరిగింది.
రోడ్ల మీద ప్రయాణించే విచిత్ర వాహనాలను చాలా మంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అవి అందర్నీ ఆకట్టుకుంటూ వైలర్ అవుతున్నాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది