Home » Viral News
భార్యాభర్తలు ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ, అభిమానం, గౌరవం ఉంటేనే కాపురం సజావుగా సాగుతుంది. లేకపోతే కొన్నేళ్లకే ఆ పెళ్లి విడాకులకు దారి తీస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ పెళ్లి వీడియో వైరల్ అవుతోంది.
2025 మహా కుంభమేళా ఈరోజు చివరి దశకు వచ్చేసింది. నేడు మహాశివరాత్రి అయిన నేపథ్యంలో శివుడికి ప్రత్యేక పూజలు చేసేందుకు కాశీ విశ్వనాథ ఆలయం వైపు నాగ సాధువులు భారీగా తరలి వెళ్లారు. అందుకు సంబంధించిన వీడియో ఆకట్టుకుంటోంది. అయితే తర్వాత కుంభమేళా ఎక్కడ జరుగుతుందనే విషయాలను కూడా ఇప్పుడు చూద్దాం.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత భార్యాభర్తల గురించి ఎన్నో ఫన్నీ వీడియోలు, మీమ్స్ పుట్టుకొచ్చాయి. భర్తను ఇబ్బంది పెట్టడమే భార్య లక్ష్యం అన్నట్టు రూపొందించిన ఆ వీడియోలు నవ్వులు పూయిస్తుంటాయి.
పాములు మనషులపై, ఇతర జీవులపై దాడి చేయడం మీరు చూసే ఉంటారు. అయితే రెండు విషపూరిత నాగుపాములు పరస్పరం దాడి చేసుకోవడాన్ని మీరు చూశారా? ప్రస్తుతంత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే.
గుజరాత్ రాష్ట్రం ద్వారక జిల్లాలో అరేబియా సముద్రం ఒడ్డున శ్రీ భిద్భంజన్ భవానీశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంది. పురాతన ఆలయం కావడం, సముద్రం ఒడ్డున ఉండడంతో అక్కడికి భక్తులు రోజూ పెద్దఎత్తున వస్తుంటారు.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ గుడిసె కనబడుతోంది. బయటి నుంచి చూడడానికి చాలా సాదాసీదాగా ఉంది. కానీ, ఆ మహిళ లోపలికి తీసుకెళ్లి చూపించినది చూస్తే మాత్రం నివ్వెరపోవాల్సిందే. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కర్ణాటకకు చెందిన నలుగురు కుర్రాళ్లు తాజాగా చేసిన ఓ పని అందరికీ తెలిసిపోయింది. స్కూటీ మీద వచ్చి వారు చేసిన పని సీసీటీవీలో రికార్డు అయింది. దాంతో వారు చేసిన ఘనకార్యం క్షణాల్లో వైరల్ అయిపోయి అందరినీ చేరిపోయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
చాలా మంది పిల్లలకు చాలా భద్రంగా బాల్యం గడిచిపోతుంది. కానీ, కొందరికీ ఆ అదృష్టం దక్కదు. పసి వయసు నుంచే కష్టాలు మొదలవుతాయి. మోయలేని భారం మీద పడుతుంది. పేదరికం వారి ఆశలను చిదిమేస్తుంది. అండగా నిలవాల్సిన తల్లిదండ్రులే కష్టాల్లో ఉంటే ఆ చిన్నారే సంరక్షకుడిగా మారాల్సి వస్తుంది.
సాధారణంగా ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు సోషల్ మీడియా లేదా తెలియని గ్రూప్స్ నుంచి పెట్టుబడి చిట్కాలు తీసుకోకండి. అవి సైబర్ నేరగాళ్లు, మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావచ్చని వాయిస్ వినిపిస్తుంది. ఈ వాయిస్ విన్న అనేక మంది ఏఐ అనుకున్నారు. కానీ ఈ వాయిస్ ఓవర్ ఇచ్చింది మాత్రం మన తెలుగమ్మాయే. దీని గురించి ఆమె ఏం చెప్పిందో ఇక్కడ తెలుసుకుందాం.
సోషల్ మీడియాలో ఎప్పుడు, ఏది వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. ముఖ్యంగా ప్రమాదకర పనులు చేసే వారికి సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. కొందరు వీడియోల కోసం ప్రమాదకర పనులు చేస్తుండగా, మరికొందరు తమ వృత్తిలో భాగంగా ప్రమాదకర పరిస్థితిలో పని చేస్తుంటారు.