Home » TOP NEWS
దేశీయ స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీఓల వీక్ వచ్చేసింది. అయితే ఈసారి మార్చి 31 నుంచి మొదలయ్యే వారంలో ఎన్ని ఐపీఓలు రాబోతున్నాయి. ఎన్ని కంపెనీలు లిస్ట్ కానున్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశనిర్మాణం, సమాజ సేవ, సంస్కృతీ పరిరక్షణలో ఆర్ఎస్ఎస్ వలంటీర్లు విశిష్ట సేవలందిస్తున్నారని మోదీ అన్నారు. నాగపూర్లోని మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్కు ప్రధాని ఆదివారంనాడు శంకుస్థాపన చేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది క్రికెట్ అభిమానులను సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం ఉన్న జట్టు ఓనర్లలో అత్యంత రిచ్ ఎవరనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అప్పుల భారం పెరిగిందా.. మరీ ముఖ్యంగా క్రెడిట్ కార్డు బిల్లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా.. అయితే ఈ టిప్స్ ఫాలో అయితే.. రుణభారం త్వరగా తీర్చుకోవచ్చు అంటున్నారు ఆర్థిక నిపుణులు.
రైలు పట్టాలు తప్పడానికి కారణం ఏమిటనేది వెంటనే తెలియలేదు. ప్రమాదానికి సబంధించిన సమాచారం కోసం రైల్వే అధికారులు హెల్ప్లైన్ నెంబర్లు 8991124238 (కటక్), 8455885999 (భువనేశ్వర్) అందుబాటులోకి తెచ్చారు.
మయన్మార్ను వరుస భూకంపాలు వదలడం లేదు. 48 గంటల వ్యవధిలో మరోసారి మయన్మార్లో భూమి కంపించింది. ఇప్పటికే శుక్రవారం నాటి భూకంప ధాటికి చిగురుటాకులా వణుకుతున్న మయన్మార్ జనాలను మరో భూకంపం మరింత భయపెట్టింది.
మయన్మార్ లో మరోసారి భూకంపం సంభవించింది. భూకంప తీవ్ర రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైంది.
ఉగాది సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పండగ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రివర్గ విస్తరణ ప్రచారం నేపథ్యంలో గవర్నర్తో రేవంత్ భేటీ ఆసక్తి రెకెత్తిస్తోంది.
మోడలింగ్ పేరుతో వల వేసి.. యువతులకు అధిక డబ్బు ఆశ చూపి.. వారిని పోర్నోగ్రఫి రాకెట్లో భాగం చేసిన సంఘటన వెలుగలోకి వచ్చింది. ఈడీ దాడుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచనల వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దేశద్రోహ వ్యాఖ్యలు చేస్తూ.. దేశ విభజకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.