వాల్మీకి రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించిన వెంకయ్యనాయుడు

ABN, Publish Date - Sep 27 , 2024 | 11:42 AM

విజయనగరం: జిల్లాలో మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దీనిని గురువారం సాయంత్రం భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. వాల్మీకి రీసెర్చ్ సెంటర్‌ను జాతికి అంకితం చేయాలన్నారు. అలాగే రామాయణ స్పూర్తిని భావి తరాలకు అందించడం సంతోషమన్నారు. రామాయణం పిల్లల పాఠ్యపుస్తకాల్లో ఉండాలని వెంకయ్య నాయుడు తన అభిప్రాయాన్ని తెలిపారు.

వాల్మీకి రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించిన వెంకయ్యనాయుడు 1/7

విజయనగరం జిల్లా రామనారాయణం ఆలయంలో మొట్టమొదటి శ్రీ వాల్మీకి రామాయణ పరిశోధన కేంద్రం ఏర్పాటు..

వాల్మీకి రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించిన వెంకయ్యనాయుడు 2/7

వాల్మీకి రామాయణ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించిన భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు..

వాల్మీకి రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించిన వెంకయ్యనాయుడు 3/7

విజయనగరం రామనారాయణం ఆలయానికి విచ్చేసిన వెంకయ్య నాయుడుకు హారతి ఇచ్చి స్వాగతం పలుకుతున్న మహిళలు..

వాల్మీకి రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించిన వెంకయ్యనాయుడు 4/7

వాల్మీకి రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం ప్రసంగిస్తు్న్న భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు...

వాల్మీకి రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించిన వెంకయ్యనాయుడు 5/7

రామనారాయణం ఆలయంలో శ్రీ సీతారాముల విగ్రాహాలకు పూలమాల వేసి జ్యోతి వెలుగిస్తు్న్న వెంకయ్య నాయుడు.

వాల్మీకి రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించిన వెంకయ్యనాయుడు 6/7

విజయనగరం రామనారాయణం ఆలయంలో పశువులకు దాణా వేస్తున్న వెంకయ్య నాయుడు...

వాల్మీకి రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించిన వెంకయ్యనాయుడు 7/7

వాల్మీకి కేంద్రాన్ని పరిశీలిస్తున్న ప్రముఖులు..

Updated at - Sep 27 , 2024 | 11:42 AM