Share News

Flood Relief: రూ.కోటి విరాళమిచ్చిన... సైజన్‌ గ్రూపు, ఎన్‌సీసీ

ABN , Publish Date - Sep 10 , 2024 | 04:32 AM

వరద భాదితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్‌ఎ్‌ఫ)కి సైజన్‌ గ్రూపు, ఎన్‌సీసీ లిమిటెడ్‌ కంపెనీలు చెరో రూ. కోటి విరాళాన్ని అందజేశాయి.

Flood Relief: రూ.కోటి విరాళమిచ్చిన... సైజన్‌ గ్రూపు, ఎన్‌సీసీ

  • సీఎంకు చెక్కుల అందజేత

వరద భాదితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్‌ఎ్‌ఫ)కి సైజన్‌ గ్రూపు, ఎన్‌సీసీ లిమిటెడ్‌ కంపెనీలు చెరో రూ. కోటి విరాళాన్ని అందజేశాయి. సోమవారం సైజన్‌ గ్రూపు యాజమాన్యం సీఎం రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసి చెక్కును అందజేశారు. ఎన్‌సీసీ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎ.రంగరాజు సైతం కోటి రూపాయల చెక్కును ముఖ్యమంత్రికి అందించారు.

Updated Date - Sep 10 , 2024 | 04:32 AM