Home » TOP NEWS
అంతర్గత విచారణలో ఆయన (జస్టిస్ వర్మ) దోషిగా తేలితే ఎఫ్ఐఆర్ నమోదుకు కానీ, పదవి నుంచి తొలగించాలని ప్రభుత్వానికి సిఫారసు చేయడం కానీ జరుగుతుందని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
మయన్మార్లో సంభవించిన భూకంపం తీవ్రత థాయ్లాండ్ను కుదిపేసింది. భూకంప తీవ్రతకు బ్యాంకాక్లోని బిల్డింగ్లు నేలమట్టం అయ్యాయి. జనాలు భయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు.
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నేడు (శుక్రవారం) కీలక వ్యాఖ్యలు చేసింది. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రజస్వామ్య సమాజంలో అంతర్భాగమని.. దాన్ని పరిరక్షించడం కోర్టుల బాధ్యత అని స్పష్టం చేసింది. ఆ వివరాలు..
తన తల్లిదండ్రులు సెలబ్రిటీలు అయినప్పటికీ.. తనకు కూడా వేధింపులు తప్పలేదని చెప్పుకొచ్చారు వరలక్ష్మి శరత్ కుమార్. బాల్యంలో తాను ఎదుర్కొన్న భయానక అనుభవం గురించి చెబుతూ.. కన్నీటి పర్యంతం అయ్యారు. ఆరుగురు వ్యక్తులు తనను లైంగికంగా వేధించారని గుర్తు చేసుకున్నారు వరలక్ష్మి.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. రోడ్ల మీద అలాంటి పనులు చేస్తే.. పాస్పోర్ట్, లైసెన్స్ సీజ్ చేస్తామని.. కఠిన శిక్షలు విధిస్తామని హెచ్చరించింది. ఇంతకు ప్రభుత్వం దేని కోసం ఈ ఆంక్షలు విధించింది అంటే..
భారతదేశంలో గుప్తుల కాలంలో స్థాపించిన నలందా విశ్వ విద్యాలయం.. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఇక్కడ సుమారు 10 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసించవారు. 2 వేల మంది టీచర్లు పాఠాలు బోధించారు. ఇక్కడి గ్రంథాలయంలో అక్షరాల కోటి పుస్తకాలు ఉండేవి. వందల ఏళ్ల పాటు ప్రపంచానికి జ్ఞానసంపద అందించిన యూనివర్శిటీ తురుష్కుల కాలంలో పూర్తిగా నేలమట్టం అయ్యింది. ఆ వివరాలు..
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
తెలుగు వారి కొత్త సంవత్సరాది ఉగాది పండుగ నుంచి ప్రారంభం అవుతుంది. ఇక ఉగాది పండుగ నాడు కొన్ని ప్రత్యేక నియమాలు పాటిస్తారు. మరీ ముఖ్యంగా తినే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఉగాది పండుగ నాడు కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. అవి ఏవంటే...
2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలను ఎదుర్కోకుండా పోటీ చేసే అభ్యర్థులపై దాడులకు పాల్పడుతుండటం, కిడ్నాప్లు చేస్తున్నారనే ఆరోపణలతో కార్యకర్తలను కాపాడుకోవడమే ప్రధాన ఉద్దేశంగా చాలా చోట్ల టీడీపీ అభ్యర్థులు పోటీ చేయలేదు. దీంతో వైసీపీకి చెందిన అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించారు.
వేసవి కాలంలో బాడీని తేమగా ఉంచుకోవడం, హీట్ నుంచి కాపాడుకోవడం కోసం చాలా మంది పళ్ల రసాల వైపు ఆసక్తి చూపిస్తారు. అయితే జ్యూస్లు తాగితే ప్రమాదలున్నాయని అంటున్నారు నిపుణులు. వాటి బదులు మరి కొన్ని ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంతకు అవి ఏంటంటే..