Share News

YCP: జనం లేక వెలవెలబోయిన వైసీపీ మంత్రుల సామాజిక సాధికార సభ

ABN , First Publish Date - 2023-10-26T18:02:18+05:30 IST

ఇచ్ఛాపురంలో (Ichchapuram) వైసీపీ మంత్రుల (YCP Ministers) సామాజిక సాధికార యాత్ర నిర్వహించారు.

YCP: జనం లేక వెలవెలబోయిన వైసీపీ మంత్రుల సామాజిక సాధికార సభ

శ్రీకాకుళం: ఇచ్ఛాపురంలో (Ichchapuram) వైసీపీ మంత్రుల (YCP Ministers) సామాజిక సాధికార యాత్ర నిర్వహించారు. మంత్రుల ప్రసంగాలు వినకుండానే ప్రజలు వెనుదిరిగారు. సభ జరుగుతుండగానే కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. మంత్రుల ఊక దంపుడు ఉపన్యాసాలతో జనం విసిగిపోయారు. జనం లేక సాధికార సభ వెలవెలబోయింది.

Updated Date - 2023-10-26T18:05:27+05:30 IST