Kadiyam Srihari: స్టేషన్‌ఘన్‌పూర్ ప్రజలు తలెత్తుకొనేలా పని చేస్తా

ABN , First Publish Date - 2023-08-18T17:42:43+05:30 IST

ఎమ్మెల్యేగా గెలిచాక స్టేషన్‌ఘన్‌పూర్‌ను మున్సిపాలిటీగా చేసి అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి (Kadiyam Srihari) ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కడియం శ్రీహరి వస్తున్నారంటే అవినీతిపరులకు హడల్.

Kadiyam Srihari: స్టేషన్‌ఘన్‌పూర్ ప్రజలు తలెత్తుకొనేలా పని చేస్తా

జనగామ: ఎమ్మెల్యేగా గెలిచాక స్టేషన్‌ఘన్‌పూర్‌ను మున్సిపాలిటీగా చేసి అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి (Kadiyam Srihari) ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కడియం శ్రీహరి వస్తున్నారంటే అవినీతిపరులకు హడల్. గోకే వారు, గీకే వారు, భూకబ్జాదారులకు వణుకుపుడుతుంది. ఇప్పుడు అందరూ పారిపోవల్సిందే. మీ ఎమ్మెల్యే ఎవరంటే తలదించుకునే పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితిని నేను తీసుకురాను. తల ఎత్తుకొనేలా చేస్తాను. ఆనాడు ఎవరైనా నాకు డబ్బులు ఇస్తే.. ప్రజల అవసరాల కోసం భూమి కొనుగోలు చేశాం.’’ అని కడియం శ్రీహరి తెలిపారు.

Updated Date - 2023-08-18T17:42:43+05:30 IST