Share News

సమస్యలన్నీ పరిష్కరిస్తాం: రాజప్ప

ABN , Publish Date - Sep 15 , 2024 | 12:05 AM

సామర్లకోట, సెప్టెంబరు 14: ఐదేళ్లుగా టిడ్కో లబ్ధిదారులు ప డుతున్న ఇబ్బందులన్నీ పరిష్క రించేందుకు టీడీపీ కూటమి ప్ర భుత్వం కృషిచేస్తుందని, ఆందోళన చెందవద్దని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప భరోసా ఇచ్చారు. 3రోజులుగా ఏలేరు నీటి ముంపులో ఉన్న సామర్లకోట ఉ ప్పువారి సత్రం టిడ్కో లబ్ధిదా

సమస్యలన్నీ పరిష్కరిస్తాం: రాజప్ప
టిడ్కో లబ్ధిదారులతో మాట్లాడుతున్న రాజప్ప

సామర్లకోట, సెప్టెంబరు 14: ఐదేళ్లుగా టిడ్కో లబ్ధిదారులు ప డుతున్న ఇబ్బందులన్నీ పరిష్క రించేందుకు టీడీపీ కూటమి ప్ర భుత్వం కృషిచేస్తుందని, ఆందోళన చెందవద్దని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప భరోసా ఇచ్చారు. 3రోజులుగా ఏలేరు నీటి ముంపులో ఉన్న సామర్లకోట ఉ ప్పువారి సత్రం టిడ్కో లబ్ధిదారుల యోగక్షేమాలను శనివారం ఆయన తెలసుకుని మరి కొద్ది రోజులలోనే పరిష్కరించేందుకు ప్రభుత్వం కా ర్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసిం దన్నారు. అలాగే ఇప్పటికే టిడ్కో గృహాలకు లబ్ధిదారులు చెల్లించిన వాటా ధనంతో ప్లాట్‌లను ఆయా లబ్ధిదారులకు అప్పగించనున్నట్లు తెలిపారు. హుస్సేన్‌పురం గ్రామ యువత సమకూర్చిన నిత్యా వస రాల కిట్లను 120 మంది ముంపు బాధితులకు ఎమ్మెల్యే అందజేశా రు. నిర్వాహకులు చల్లా బుజ్జి, టీడీపీ, జనసేన కూటమి నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Sep 15 , 2024 | 12:05 AM