Share News

AP News: పల్లా శ్రీనివాస్ ప్రమాణ స్వీకారంలో జేబు దొంగలు హల్‌చల్

ABN , Publish Date - Jun 28 , 2024 | 05:03 PM

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ (Palla Srinivasa Rao) ఈరోజు(శుక్రవారం) బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జేబు దొంగలు హల్ చల్ చేశారు.

AP News: పల్లా శ్రీనివాస్ ప్రమాణ స్వీకారంలో  జేబు దొంగలు హల్‌చల్

అమరావతి: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ (Palla Srinivasa Rao) ఈరోజు (శుక్రవారం) బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జేబు దొంగలు హల్ చల్ చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన పలువురు నేతల డబ్బులు జేబు దొంగలు తస్కరించారు.


సుమారు రెండు లక్షల రూపాయలకు పైగా జేబు దొంగలు తస్కరించినట్లు సమాచారం. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దొంగలను టీడీపీ కార్యాలయ సిబ్బంది గుర్తించారు. జేబు దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. జేబుదొంగల నుంచి సుమారు లక్ష రూపాయలకు పైగా డబ్బులను పోలీసులు గుర్తించారు.


ఈ వార్తలు కూడా చదవండి.

Palla Srinivas: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పల్లా శ్రీనివాస్

Ganta Srinivasarao: ఆంధ్రా యూనివర్సిటీని ఫక్తు రాజకీయ కేంద్రం మార్చేశారని గంటా ఫైర్

Minister Narayana: మున్సిపల్ కార్పోరేషన్‌లపై మంత్రి సమీక్ష.. రూ.14831 కోట్లు పెండింగ్‌..

PV Narasimha Rao: తెలుగు ఠీవీ పీవీకి ఏపీ సీఎం చంద్రబాబు నివాళి

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jun 28 , 2024 | 05:20 PM