Share News

Telangana: కాంగ్రెస్‌లో చేరిన పోచారం, గుత్తా అమిత్‌లకు కీలక పదవులు

ABN , Publish Date - Aug 20 , 2024 | 07:05 PM

బీఆర్ఎస్‌కు గుడ్ బై కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఒక్కొక్కరికి ప్రాధాన్యత కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పార్టీ కండువా కప్పుకున్న నేతలకు పదవులు ఇవ్వగా.. తాజాగా ఒక యంగ్ లీడర్‌కు, మరో సీనియర్ నేతకు కీలక పదవులు ఇస్తూ రేవంత్ సర్కార్ జీవోలు ఇవ్వడం జరిగింది...

Telangana: కాంగ్రెస్‌లో చేరిన పోచారం, గుత్తా అమిత్‌లకు కీలక పదవులు

హైదరాబాద్: బీఆర్ఎస్‌కు గుడ్ బై కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఒక్కొక్కరికి ప్రాధాన్యత కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పార్టీ కండువా కప్పుకున్న నేతలకు పదవులు ఇవ్వగా.. తాజాగా ఒక యంగ్ లీడర్‌కు, మరో సీనియర్ నేతకు కీలక పదవులు ఇస్తూ రేవంత్ సర్కార్ జీవోలు ఇవ్వడం జరిగింది.


ఇద్దరికి ఇలా..

  • తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా పోచారం శ్రీనివాస్ రెడ్డి

  • పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కేబినెట్‌ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ

  • డెయిరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్‌ చైర్మన్‌గా గుత్తా అమిత్‌ రెడ్డి

Updated Date - Aug 20 , 2024 | 07:12 PM