శ్రీకాకుళంజిల్లా‌లో పదో తరగతి పరీక్షలు..

ABN, Publish Date - Mar 17 , 2025 | 11:42 AM

మార్చి 17 సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పదోతరగతి పరీక్షల్లోనూ ప్రభుత్వం దివ్యాంగులకు ప్రత్యేక మినహాయింపులు కల్పిస్తోంది. గతంలో ఒక సబ్జెక్టుకు రెండు పరీక్షలు ఉండేవి. ఈసారి సైన్స్‌ మినహా మిగతావన్నీ ఒక్కో పరీక్షకు పరిమితం చేసింది.

శ్రీకాకుళంజిల్లా‌లో పదో తరగతి పరీక్షలు.. 1/9

మార్చి 17 సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి.

శ్రీకాకుళంజిల్లా‌లో పదో తరగతి పరీక్షలు.. 2/9

శ్రీకాకుళంజిల్లా‌లో పదో తరగతి పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థులు..

శ్రీకాకుళంజిల్లా‌లో పదో తరగతి పరీక్షలు.. 3/9

ఈ నెల 17 నుంచి 31 వరకూ రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

శ్రీకాకుళంజిల్లా‌లో పదో తరగతి పరీక్షలు.. 4/9

ఈమేరకు విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తిచేశారు.

శ్రీకాకుళంజిల్లా‌లో పదో తరగతి పరీక్షలు.. 5/9

జిల్లాలో 149 కేంద్రాల్లో 29,791 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

శ్రీకాకుళంజిల్లా‌లో పదో తరగతి పరీక్షలు.. 6/9

వీరిలో రెగ్యులర్‌లో బాలురు 14,810 మంది, బాలికలు 14,174 మంది మొత్తం 28,984 మంది ఉన్నారు.

శ్రీకాకుళంజిల్లా‌లో పదో తరగతి పరీక్షలు.. 7/9

పదోతరగతి పరీక్షల్లోనూ ప్రభుత్వం దివ్యాంగులకు ప్రత్యేక మినహాయింపులు కల్పిస్తోంది.

శ్రీకాకుళంజిల్లా‌లో పదో తరగతి పరీక్షలు.. 8/9

పోలీసుస్టేషన్ల నుంచి పరీక్షా కేంద్రాలకు ప్రశ్నపత్రాలను తరలించేందుకు 37 వాహనాలను అందుబాటులో ఉంచారు.

శ్రీకాకుళంజిల్లా‌లో పదో తరగతి పరీక్షలు.. 9/9

గతంలో ఒక సబ్జెక్టుకు రెండు పరీక్షలు ఉండేవి. ఈసారి సైన్స్‌ మినహా మిగతావన్నీ ఒక్కో పరీక్షకు పరిమితం చేసింది.

Updated at - Mar 17 , 2025 | 11:43 AM