Home » TOP NEWS
హెల్మెట్ లేకుండా బైకు నడిపిన ఓ లా స్టూడెండ్కు ట్రాఫిక్ పోలీసులు చుక్కలు చూపించారు. ఏకంగా 10 లక్షల రూపాయలు ఫైన్ వేశారు. దీంతో ఆ స్టూడెంట్ షాక్ అయ్యాడు.
ఐపీఎల్ 2025లో ఈరోజు రాజస్తాన్ రాయల్స్ (RR), కోల్కతా నైట్ రైడర్స్ (KKR) జట్ల మధ్య ఉత్కంఠ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ జట్లలోని ప్రధాన ఆటగాళ్ల ప్రదర్శన, ఆయా జట్ల లైనప్ గురించి కీలక విషయాలను తెలుసుకుందాం.
రాణా సంగాపై ఎంపీ చేసిన వ్యాఖ్యలకు అభ్యంతరం తెలుపుతూ మధ్యప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ కార్యాలయం వెలుపల కర్ణిసేన సభ్యులు నిరసనకు దిగారు. ఎంపీ ముఖానికి నల్లరంగు పూసి, చెప్పులతో కొట్టిన వ్యక్తికి రూ.5 లక్షలు రివార్డు ఇస్తామని కూడా కర్ణిసేన రాష్ట్ర విభాగం ప్రకటించింది.
EPFO సభ్యులకు అదిరిపోయే వార్త వచ్చేసింది. ఏంటంటే మరికొన్ని రోజుల్లో PF ఉపసంహరణను UPI ద్వారా నిమిషాల్లోనే చేసుకోవచ్చు. దీంతోపాటు ఏటీఎం నుంచి పీఎఫ్ మనీ కూడా విత్ డ్రా చేసుకునే సౌలభ్యాన్ని అందించనున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
నీటి సంపు ఓపెన్ చేయగానే భారీ సంఖ్యలో పాములు కనిపించాయి. ఇంటి ఓనర్ షాక్ అయ్యాడు. వెంటనే పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మార్చి 25న ఇన్వెస్టిగేటింగ్ అధికారి ముందు హాజరుకావాలంటూ తొలుత ముంబై పోలీసులు కామ్రాకు నోటీసులిచ్చారు. స్టాండప్ కామెడీ షోలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎంఐడీసీ పోలీసులు ఎఫ్ఐఆర్ఐ నమోదు చేసినప్పటికీ తదుపరి విచారణను ఖర్ పోలీసులకు అప్పగించారు.
అక్రమ వలసదారుల పట్ల ట్రంప్ సర్కార్ కఠినంగా వ్యవహరిస్తుంది. వారిని దేశం నుంచి బహిష్కరించడమే కాక.. అరెస్ట్ చేసి.. జైల్లో ఉంచుతుంది. ఆ తర్వాత వారిని స్వదేశాలకు పంపించి వేస్తుంది. ఈ క్రమంలో ఓ జంటను ఇలానే అమెరికా నుంచి బహిష్కరించి.. దేశం నుంచి పంపించివేసింది ట్రంప్ సర్కార్. ఆ వివరాలు..
బాలికపై అత్యాచారం కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువత్తాయి. సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా తీసుకుంది. నేడు (బుధవారం) దీనిపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అలహాబాద్ హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు అమానవీయం అన్నది. అంతేకాక హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
మైనార్టీలపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ.. వారిని ఆకట్టుకోవడం కోసం సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. పండుగ సందర్భంగా మైనార్టీలకు కానుక ఇచ్చేందుకుగాను సౌగత్ ఎ మోదీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.
బెట్టింగ్ యాప్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి సీబీఐ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ వివరాలు..