Ananda Babu: పుంగనూరులో టీడీపీ శ్రేణులపై వైసీపీ రాళ్లదాడిని ఖండిస్తున్నాం

ABN , First Publish Date - 2023-08-04T18:10:57+05:30 IST

పుంగనూరులో టీడీపీ (TDP) శ్రేణులపై వైసీపీ కార్యకర్తల రాళ్లదాడిని ఖండిస్తున్నాం.

Ananda Babu: పుంగనూరులో టీడీపీ శ్రేణులపై వైసీపీ రాళ్లదాడిని ఖండిస్తున్నాం

గుంటూరు జిల్లా: పుంగనూరులో వైసీపీ (YCP) శ్రేణులు దాడులకు తెగబడుతున్నా పోలీసులు నిరోధించడం లేదని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు (Ananda Babu) ఆగ్రహం వ్యక్తం చేశారు.


"పుంగనూరులో టీడీపీ (TDP) శ్రేణులపై వైసీపీ కార్యకర్తల రాళ్లదాడిని ఖండిస్తున్నాం. పోలీసు వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది. దాడులకు పాల్పడిన వైసీపీ మూకలను వెంటనే అరెస్ట్ చేయాలి . వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. ఓటమి కళ్ల ముందు కనబడుతుంది. అందుకే అరాచకాలకు పాల్పడుతున్నారు." అని ఆనందబాబు మండిపడ్డారు.

Updated Date - 2023-08-04T18:13:34+05:30 IST