Share News

TDP: కుప్పం నియోజకవర్గంలో రెండోరోజు చంద్రబాబు పర్యటన..

ABN , Publish Date - Mar 26 , 2024 | 12:17 PM

చిత్తూరు: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండోరోజు మంగళవారం కుప్పం నియోజవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కేవీఆర్‌ కల్యాణ మండపం వద్ద టీడీపీలో చేరే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.

TDP: కుప్పం నియోజకవర్గంలో రెండోరోజు చంద్రబాబు పర్యటన..

చిత్తూరు: తెలుగుదేశం అధినేత (TDP Chief) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) రెండోరోజు మంగళవారం కుప్పం (Kuppam) నియోజవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కేవీఆర్‌ (KVR) కల్యాణ మండపం వద్ద టీడీపీ (TDP)లో చేరే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అనంతరం కుప్పంలో ఇంటింటి ప్రచారం (Door-to-door campaign)లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు టీడీపీ కార్యాలయానికి (TDP Office) చేరుకుని 3.30 గంటల వరకు పార్టీ నేతలతో సమావేశమవుతారు. ఆ తర్వాత రామకుప్పం మండలం రాజుపేట గ్రామం వద్ద హంద్రీ-నీవా కాలువను సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు పరిశీలిస్తారు. మొత్తంగా చూస్తే చంద్రబాబు రెండో రోజు పర్యటన బిజి బిజీగా సాగుతోంది. లైవ్ చూడండి...

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - Mar 26 , 2024 | 12:56 PM