Share News

నిత్యాన్నదాన పథకానికి విరాళం

ABN , Publish Date - Nov 02 , 2024 | 01:16 AM

శ్రీశైల దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి శుక్రవారం హైదరాబాద్‌కు చెందిన వంశీ వికాస్‌ అనే భక్తుడు రూ.లక్ష విరాళాన్ని పర్యవేక్షకుడు సి.మధుసుదన్‌ రెడ్డికి అంద జేశారు.

నిత్యాన్నదాన పథకానికి విరాళం
భక్తులకు ప్రసాదం అందజేస్తున్న పర్యవేక్షకుడు

శ్రీశైలం, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): శ్రీశైల దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి శుక్రవారం హైదరాబాద్‌కు చెందిన వంశీ వికాస్‌ అనే భక్తుడు రూ.లక్ష విరాళాన్ని పర్యవేక్షకుడు సి.మధుసుదన్‌ రెడ్డికి అంద జేశారు. దాతకు దేవస్థానం అధికారులు స్వామివారి శేష వస్త్రం, ప్రసాదాలు, స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు.

Updated Date - Nov 02 , 2024 | 01:16 AM

News Hub