Home » LATEST NEWS
భూ భారతి అమలులో ఉన్నప్పటికీ, పాస్ పుస్తకాల మార్పు లేదని సీసీఎల్ఏ కార్యాలయ వర్గాలు తెలిపాయి. జూన్ తర్వాతే మార్పులు జరగవచ్చు.
శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబికాదేవి కుంభోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించగా, సాయంత్రం అమ్మవారి నిజరూప దర్శనం భక్తులకు లభించింది
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో భాగంగా సోనీ, తోషిబా, టయోటా వంటి ప్రముఖ కంపెనీలతో సమావేశాలు నిర్వహిస్తారు. 23న ఆయన తెలంగాణకు తిరిగి చేరుకుంటారు
ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల అనంతరం కోదండరామునికి పుష్పయాగం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు 2.5 టన్నుల పుష్పాలను విరాళంగా అందించారు
‘దేశంలో జైళ్లు 5.70 లక్షలమంది ఖైదీలతో నిండిపోయాయి. గత దశాబ్దంలో ఖైదీల సంఖ్య 50శాతం కంటే పెరిగిపోగా, అనేక రాష్ట్రాల్లో ఉండాల్సిన దాని కంటే 200 శాతం ఎక్కువగా ఖైదీలు జైళ్లలో...
ఆక్వా రంగ సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం ఏపీ ప్రాన్ ప్రొడ్యూసర్స్ కంపెనీని ఏర్పాటు చేసింది. రొయ్యల ధరల స్థిరీకరణ, దేశీయ వినియోగం పెంపు కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు
దక్షిణ భారతదేశంలోని విశ్వవిద్యాలయాలన్నింటిలోను తొలుదొలుత శాస్త్రీయంగా, పండితులకు అంటరానిదైన జానపద సాహిత్యంపై పరిశోధనకు శ్రీకారం చుట్టింది డా.బిరుదురాజు రామరాజు. ‘జానపద గేయసాహిత్యం’ అనే....
ప్రత్యేక అవసరాల పిల్లల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టించింది. 2025-26 నుంచి ఆటిజం కేంద్రాలను కూడా ప్రారంభించేందుకు కార్యాచరణ మొదలైంది
మంత్రివర్గ విస్తరణపై పార్టీ అధిష్ఠానం నిర్ణయాన్ని ఫ్రీజ్ చేయగా, ఎవరూ పార్టీ లైన్ దాటకూడదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం. మే 1 నుంచి 15 వరకు ఎమ్మెల్యేలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు
అమెరికా నూతన సుంకాల విధానం బలవంతుడు, బలహీనుడు అనే సహేతుకత లేకుండా కొనసాగుతుండగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిళ్ళకు గురవుతోంది. ఇది ఒక రకంగా అగ్రరాజ్యం ప్రారంభించిన...
Pillar Collapse: బీఆర్ఎస్ హయాంలో కోట్లాది రూపాయలతో మొదలుపెట్టిన సీతారామ ప్రాజెక్టు కాంక్రీట్ పనులు మొదటి ఏడాదిలోనే కుప్పకూలిపోతున్నాయి.
US China Trade War: డ్రాగన్ దేశంపై మరోసారి టారిఫ్ కత్తిని ప్రయోగించింది అమెరికా. ఇప్పటికే చైనా వస్తువులపై 145 శాతం విధించగా.. చైనాను రెచ్చగొట్టేలా మరో 100 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇరుదేశాల మధ్య మరోమారు వాణిజ్య యుద్ధానికి ఆజ్యం పోసినట్టయింది.
Hyderabad: గాంధీ ఆస్పత్రి వైద్యులు అద్భుతం చేశారు. అరుదైన సర్జరీ చేసి యువకుడి ప్రాణాలు కాపాడారు. ప్రమాదవశాత్తూ యువకుడి కంట్లో దిగిన స్క్రూ డ్రైవర్ ను చాకచక్యంగా తొలగించి అతడిని ప్రాణాపాయం నుంచి తప్పించి ప్రశంసలు అందుకుంటున్నారు.
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసినందుకు సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు.
ఇటీవల నిజామాబాద్ ఎంపీ అరవింద్ జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్తో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ కారణంగానే అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియటంలేదని బీజేపీ నేత శ్రావణి తన సన్నిహితులవద్ద ఆందోళన వ్యక్తం చేశారు.
మేటర్ ఏదైనా కాంట్రవర్సీ కావాల్సిందే.. అది పొలిటికల్గా హీటెక్కి పబ్లిసిటీ రావాల్సిందే.. ఇదీ ఆ నేత తీరు. ఒకప్పుడు పోలీస్ అధికారి నుంచి మొన్నటి మాజీ ఎంపీ వరకు ఆయన లైఫ్ అంతా వివాదాల్లోనే నడుస్తోంది. ఒకప్పుడు తన కెరీర్కు కలిసి వచ్చిన కాంట్రవర్శీ.. ఇప్పుడు మొదటికే మోసం తెస్తున్నాయి.
కల్లీ కల్లు ప్రజల ప్రాణాలమీదకు తెస్తోంది. రసాయనాలతో తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడు ఇది పెద్ద సమస్యగా మారింది. జిల్లాలో వెచ్చల విడిగా తెల్లకల్లు దుకాణాలు నడుపుతున్నారు. నాణ్యమైన చెట్టు కల్లును మాత్రమే విక్రయించాలి. అయితే...
తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం నాడు మహబూబ్ నగర్ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. కోయిలకొండ, నవాబ్ పేట, హన్వాడ మండలాల్లో వర్షం దంచికొట్టింది.
గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో దుకాణాల్లో లిక్కర్ విక్రయాలన్నీ డైరెక్ట్ క్యాష్ రూపంలోనే లావాదేవీలు జరిగాయి. డిజిటల్ కరెన్సీలో నగదు చెల్లింపులు ఉండాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినా.. డైరెక్ట్గా క్యాష్ రూపంలోనే నగదు తీసుకొనే వారు. ఈ విక్రయాల్లో 20 శాతాన్ని అంటే.. ఒక నెలకు రాజ్ కసిరెడ్డి కమీషన్ రూ. 60 కోట్లు తీసుకొనేవాడన్నారు. ప్రతి మద్యం కేసు నుంచి రూ. 150 నుంచి రూ. 450 దాకా వసూల్ చేసేవాడు. ఆ నగదు మొత్తంలో కొంత భాగాన్ని రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టాడు. అలాగే స్పై అనే చిత్రాన్ని తీశాడు. టాలీవుడ్లో కొంత మందిని పెట్టుబడులు సైతం పెట్టారు. అలాగే నగల దుకాణాల నుంచి సుమారు రూ. 1000 కోట్లు ట్రాన్స్ ఫర్ అయినాయి.
ఎవరైనా బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తే.. వారి పేర్లు పింక్ బుక్లో రాసుకొంటామని.. ఎవరి వదిలి పెట్టేది లేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు.కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభ సన్నాహాక సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మంచివాడు అయి ఉండవచ్చు. కానీ తాను మాత్రం కొంచెం రౌడీ టైప్ అని చెప్పుకొచ్చారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం హావూర్ జిల్లా చెజార్కీ టోల్ ప్లాజా సిబ్బందిపై ఓ మహిళ దాడి చేసింది. టోల్ అడిగిన కారణంగా సిబ్బందిపై ఆమె రెచ్చిపోయింది. ఫాస్టాగ్ ఖాతాలో డబ్బులు లేకపోవడంతో టోల్ చెల్లించాలని ఉద్యోగి అడిగారు.
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాస్తలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. సీఎల్పీ సమావేశం సందర్భంగా నోవాటెల్ హోటల్ కు వెళ్లిన ఆయన.. అక్కడ ఎక్కిన లిఫ్ట్ ఒక్కసారిగా కిందకు పడిపోయింది. కొంతలో అపాయం నుంచి తప్పించుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాదం జరగడం వెనక అసలు కారణమిదే..
Kushaiguda Crime: సమాజంలో మానవతా విలువలు ఏ స్థాయిలో అడుగంటి పోతున్నాయని చెప్పేందుకు హైదరాబాద్ కుషాయిగూడలో జరిగిన ఈ దుర్ఘటనే నిదర్శనం. అద్దె అడిగిందని ఓ వృద్ధురాలిని దారుణంగా హత్య చేసి.. ఆ పై శవంపై డ్యాన్స్ వేస్తూ అతడు పైశాచిక ఆనందం పొందడం చూస్తే..
రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు క్రమంగా ఊపందుకుంటున్నాయి. మూడేళ్లలో నిర్మాణం పూర్తిచేయాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ..
చారిత్రక గోల్కొండ బ్లూ డైమండ్ వేలానికి రానుంది. ప్రపంచంలోనే అరుదైన ఈ నీలి రంగు వజ్రాన్ని మే 14న జెనీవాలో క్రిస్టీస్ సంస్థ వేలం వేయనుంది. ప్రస్తుతం ఒక ఉంగరానికి అమర్చి ఉన్న ఈ వజ్రానికి కోట్లలో ధర పలుకుతుందని అంచనా..
Thunderbolts: వాతావరణంలో చోటుచేసుకుంటున్న అనూహ్య మార్పులతో తెలుగు ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు ఎండలు దంచి కొడుతుంటే మరో వైపు పిడుగుల వర్షాలు పడుతున్నాయి.