Home » LATEST NEWS
బ్యాంకులకు వరుస సెలవులు వచ్చినప్పటికీ ఏప్రిల్ ఒకటో తేదీనే పింఛన్లను పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఎన్టీఆర్ భరోసా కింద ఇస్తున్న పింఛన్ల పంపిణీని రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పింఛన్దారుల చేతికి ఒకటో తేదీన సొమ్మును అందించాల్సిందేనని నిర్ణయించింది.
గల్ఫ్ కార్మికుల సామాజిక భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీని రూపొందించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
జిల్లాలో రేషన్ కార్డుదారులకు ఊరటనిచ్చే కబురు. ఏప్రిల్ ఆఖరు వరకు ఈకేవైసీ చేయించుకునేం దుకు గడువు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేషన్ను పటిష్టంగా పంపిణీ చేసేందుకు కార్డులో ఉన్న సభ్యులందరికీ ఈకేవైసీ ఉండాలని వారం క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో అందుకు అనుగుణంగా రేషన్షాపుల డీలర్ల ద్వారా ఈకేవైసీ కార్యక్రమాన్ని చేపట్టారు.
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం నగరానికి రానున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారికి అవార్డులు ప్రకటించింది.
జిల్లాలో అమలవు తున్న బంగారు బాల్యం కార్యక్రమానికి కలెక్టర్ తమీమ్ అన్సారియాకు స్కోచ్ అవార్డు లభించింది. ఢిల్లీలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆ అవార్డును నిర్వాహకుల నుంచి ఆమె అందుకున్నారు.
టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం ఆటోనగర్లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.
హైదరాబాద్ నగరంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అనుసంధాన (లింక్) రోడ్ల నిర్మాణం చేపట్టా ్టలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
జిల్లాలో శనివారం ఎండలు మండి పోయాయి. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు సుర్రుమనిపించాడు. మధ్యాహ్నానికి మోతాడు పెంచాడు. దీంతో ప్రజానీకం గడపదాటి బయటకు వచ్చేందుకు భయపడిపోయారు.
కృష్ణా జిల్లా కలెక్టరేట్లో రూ.10 కోట్ల అంచనాలతో సమావేశ మందిరాన్ని నిర్మిస్తామనని ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు.
Hyderabad Water Crisis: హైదరాబాద్ నగర వ్యాప్తంగా తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతతో భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి.
Gunfire In Hyderabad: హైదరాబాద్లో కాల్పులు కలకలం సృష్టించాయి. గుడిమల్కపూర్లో ఇద్దరు షాప్ కీపర్ల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇంతలో వారిని ఆపేందుకు ఓ వ్యక్తి వచ్చాడు.
Suryapet Farmers Anger: సూర్యాపేటలో అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఉత్తమ్ పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ కోసం వడ్లు తీయాలంటూ రైతులకు అధికారులు హుకుం జారీ చేశారు.
యూట్యూబర్ శంకర్ను అంబర్పేట పోలీసులు ఇవాళ(శనివారం) అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో అత్యాచారం కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో మోసగించి అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
పోలీసులపై బూతులతో రెచ్చిపోయిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి దౌర్జన్యానికి పాల్పడినా పోలీసులు ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదని, వేట కొడవళ్లు, జిలిటెన్ స్టిక్స్ పెట్టుకుని వాహనాల్లో తిరుగుతున్నా పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
టెక్కలి విద్యుత్ శాఖ ఏఈపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెచ్చిపోయారు. ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ చెలరేగిపోయారు. చెప్పలేని, రాయలేని పదాలతో ప్రభుత్వ అధికారిని దూషించారు.
ఖగోళంలో ఎన్నో వింతలు, విశేషాలు జరుగుతుంటాయి. కొన్ని మనకు తెలిస్తే, తెలియని విషయాలు వేల సంఖ్యలో ఉంటాయి. తాజాగా మరో వింత ఖగోళంలో చోటు చేసుకోనుంది.
న్యూఢిల్లీ: భారీ భూకంపాలతో (Earthquake) అతలా కుతలమైన మయన్మార్ (Myanmar)కు భారత్ (India) ఆపన్న హస్తం అందించింది. ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) ఆదేశాల మేరకు దాదాపు 15 టన్నుల సహాయ సమాగ్రిని అక్కడకు పంపింది. భారత వాయుసేనకు చెందిన సీ130జే ప్రత్యేక విమానం హిండన్ ఎయిర్ పోర్టు స్టేషన్ నుంచి బయలుదేరి వెళ్లింది.
మెట్రో రైలు ఛార్జీలు పెంచేందుకు అనుమతి ఇప్పించాలంటూ ఎల్ అండ్ టీ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేందుకు సిద్ధం అయ్యింది. ప్రతి రోజూ 5.10 లక్షల మంది ప్రయాణం చేస్తున్నప్పటికీ, నష్టాలూ అదే స్థాయిలో ఉన్నాయంటూ ఆ సంస్థ యాజమాన్యం చెబుతోంది.
TDP Foundation Day: టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
ట్రంప్ను ప్రధాని నరేంద్ర మోదీ ఫాలో అవుతున్నారా? అమెరికాలో వలే.. మన దేశంలో సైతం అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతారా? కొత్త వలసల బిల్లు ఏం చెబుతోంది. భారత్ ఏమి ధర్మశాల కాదు.
తాము అవినీతి చేసి ఉంటే.. చికెట్ రేట్ పెంచుతాం కానీ ఎందుకు తగ్గిస్తామని టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ప్రశ్నించారు. తన మాటలు రాష్ట్రంలోని ప్రజలు నమ్మక పోయినా ఫర్వాలేదు కానీ.. ఆళ్లగడ్డలో తనను నమ్మి ఓటు వేసిన వారు నమ్మితే చాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో చికెన్ కేజీ రేట్ ఎంత ఉంది.
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై తెలుగుదేశం పార్టీ ఏపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ అనుమానాలు వ్యక్తం చేశారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై పారదర్శక విచారణ జరపాలని కోరుతూ కొవ్వూరు డీఎస్పీ జి. దేవకుమార్కు వినతిపత్రం సమర్పించారు.
Yashwant Verma FIR Case: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిపై ఎఫ్ఐఆర్కు సుప్రీం కోర్టు నో చెప్పేసింది. అంతర్గత కమిటీ పరిశీలిస్తున్నందున పిటిషన్ను విచారణకు తీసుకోలేమని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది.
Myanmar Earthquake: మయన్మార్లో భారీ భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారిగా కంపించడంతో జనం భయంతో ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నెల రాకముందే పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటలకే భానుడు భగభగలాడుతున్నాడు. దీంతో రోడ్డు మీదకు రావాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. తెలంగాణలో ఎండల తీవ్రత శుక్రవారం నుంచి మరింతగా పెరగనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.